PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉచిత వినికిడి శిబిరం విజయవంతం

1 min read

250 మందికి వైద్య పరీక్షలు

  • ఆండియాలజిస్ట్​ డా. శివకృష్ణ

కర్నూలు, పల్లెవెలుగు: నగరంలోని గౌరీ గోపాల్​ హాస్పిటల్​ సమీపం..వుడ్​ ల్యాండ్​ దగ్గరున్న కృష్ణ క్లినిక్​ 19వ వార్షికోత్సవం సందర్భంగా సిగ్నియా కంపెనీ నేతృత్వంలో ఉచిత వినికిడి వైద్య శిబిరం నిర్వహించినట్లు క్లినిక్​ యజమాని, ఆండియాలజిస్ట్​ డా. శివకృష్ణ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ క్లినిక్​ వార్షికోత్సవం పురస్కరించుకుని నాలుగు రోజులపాటు వినికిడి పరీక్షలు చేసి.. అవసరమైన వారికి యంత్రాలను 30 శాతం డిస్కౌంట్​తో అందజేశామన్నారు. దాదాపు 350 మంది వినికిడి వైద్య పరీక్షలు చేశామని, ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *