PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంజనీరింగ్ పనుల పరిశీలన

1 min read

పల్లెవెలుగు, వెబ్​ శ్రీశైలం: వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వివిధ ఏర్పాట్లు చేయబడుతాయి. బ్రహ్మోత్సవాలలో భక్తుల సౌకర్యార్థం చేపట్టనున్న వివిధ పనులకు సంబంధించిన అంశాలనుధర్మకర్తల మండలి సభ్యులు పరిశీలించారు. పలుచోట్లగల పార్కింగ్ ప్రదేశాలు, మరియు భక్తులకు చలువపందిర్లకు ప్రదేశాలను పరిశీలించారుశివదీక్షా భక్తులు జ్యోతిర్ముడిని సమర్పించు శివదీక్షా శిబిరాలను సభ్యులు పరిశీలించారు మహాశివరాత్రి ఉత్సవాలలో పలు భక్తుల సంఘాల చే ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది వీరికి దేవస్థానం తరపున తగిన ఏర్పాట్లు కల్పించనున్నారు అన్నదానానికి ప్రతిపాదించిన ప్రదేశాలను ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెప్పండి పరిశీలించారు.

About Author