PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ నెల 30న ఐ.టి.డి.ఎ. పాలక వర్గ సమావేశం..

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  ఏలూరు జిల్లా కలెక్టరు మరియు చైర్మెన్, సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ, కే.ఆర్.పురం వారి అధ్యక్షతన ఐ.టి.డి.ఎ., పాలక వర్గ సమావేశము ఈనెల 30వ తేది బుధవారం ఉదయం 10.30 గంటలకు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ, కే.ఆర్.పురం సమావేశ మందిరములో పాలక వర్గ సమావేశము నిర్వహించబడుతుందని ఐటిడిఎ పివో యం. సూర్యతేజ తెలియజేశారు.  కావున అందరు జిల్లా, డివిజన్ అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు తప్పక హాజరు కావలసినదిగా పిఓ సూర్య తేజ ఒక ప్రకటనలో తెలిపారు.

About Author