NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ నాయకులను పరామర్శించిన కోట్ల

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండలంలోని నెరుడుప్పల గ్రామంలో పక్షవాతం తో బాధ పడుతున్న మాజీ సర్పంచ్ రామాంజనేయులు ను, పిల్లిగుండ్ల గ్రామంలో బ్రెయిన్ స్ట్రోక్ తో బాధ పడుతున్న టిడిపి నాయకులు ఉల్లిగడ్డల రాముడు ను సోమవారం మాజీ కేంద్రమంత్రి వర్యులు, టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి , కోట్ల రాఘవేంద్ర రెడ్డి లు వారిని పరామర్శించి వారి ఆరోగ్యం గురించి తెలుసుకుని, వారితో మాట్లాడుతూ మీకు నేను అండగా ఉంటాను అని, అలాగే పార్టీ అండదండలు అన్నివేళలా ఉంటాయని భరోసాఇచ్చాడు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి,మాజీ సింగిల్ విండో పరమేశ్వర రెడ్డి, టిడిపి మండల నాయకులు ప్రభాకర్ నాయుడు, మాజీ సర్పంచ్ రంగముని, యునూస్, రాయుడు, ఎన్వీ బాబు నాయుడు,అడ్వకేట్ వెంకటేశ్వర్లు,దరగల మాబు,కౌలుటలయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.

About Author