NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ కాంగ్రెస్ ప్లీనరీ సదస్సుకు హాజరైన యం సుధాకర్ బాబు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  అహ్మదాబాద్ లో జరుగు జాతీయ కాంగ్రెస్ ప్లీనరీ సదస్సుకు మాజీ ఎమ్మెల్సీ, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ డిసిసి అధ్యక్షులు, ఏఐసిసి సభ్యులు ఎం సుధాకర్ బాబు  , కర్నూలు ఉభయ జిల్లాల కాంగ్రెస్ నాయకులు నంద్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏఐసీసీ సభ్యులు శ్రీ జె లక్ష్మీ నరసింహ యాదవ్ ,ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏఐసీసీ సభ్యులు ఎం నాగ మధు యాదవ్  కాంగ్రెస్ నాయకులు స్పెషల్ ఇన్వైటీస్ సయ్యద్ ముర్షిద్ పీర్ ఖాద్రి , సయ్యద్ నవీద్  మొదలగు నాయకులు అహ్మదాబాద్ లో జరుగు అఖిలభారత జాతీయ కాంగ్రెస్ ప్లీనరీ సదస్సుకు హాజరయ్యారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *