PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  మంగళవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టి ఎన్ టి యు స  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మహాత్మా  గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అశోక్ కుమార్,జిల్లా అధ్యక్షుడు వై నరసింహులు ఉపాధ్యక్షుడు ప్రభాకర్ తోపాటు పలువురు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి పూలమాలలు శ్రద్ధాంజలి ఘటించారు.

About Author