PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలంగాణ‌లోకి ఆప్.. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశవ్యాప్తంగా ఆప్‌ పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందని ఆప్‌ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఆప్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 14 నుంచి తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపడతామని ఆయన ప్రకటించారు. తెలంగాణలో ఆప్‌ను విస్తరింపజేస్తామన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. తెలంగాణలో అన్నివర్గాలకు కేసీఆర్‌ అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

                         

About Author