PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేకాట రాయుళ్లు అరెస్ట్- నగదు స్వాధీనం

1 min read

పల్లెవెలుగు , వెబ్​ చెన్నూరు: కొండపేట బ్రిడ్జి సమీపంలో పేట ఆట ఆడుతున్న ఆరు మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండు వేలు నగదు పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి, కొండపేట బ్రిడ్జి సమీపంలో పేకాట ఆడుతున్నట్లు రాబడిన పక్కా సమాచారం మేరకు మంగళవారం సాయంత్రం తమ సిబ్బందితో దాడులు నిర్వహించగా అక్కడ పేకాట ఆడుతున్న 6మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి పేకముక్కలు , అదేవిధంగా2,వేల రూపాయల) నగదు స్వాధీనం చేసుకుని వారినివఅరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

About Author