PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హైద‌రాబాద్ కు ప్రియాంక గాంధీ !

1 min read

పల్లెవెలుగు వెబ్​: ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కురాలు, కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ హైద‌రాబాద్ రానున్నారు. త‌న కుమారుడు రైహాన్ చికిత్స నిమిత్తం ఆమె రేపు హైద‌రాబాద్ రానున్న‌ట్టు కాంగ్రెస్ వ‌ర్గాలు తెలిపాయి. గ‌తంలోనే ఎల్వీ ప్ర‌సాద్ ఐ ఇన్స్టిట్యూట్ లో త‌న కుమారుడికి ప‌రీక్ష‌లు చేయించారు. ఈ నేప‌థ్యంలో చికిత్స కోసం మ‌రోసారి న‌గ‌రానికి రానున్నారు. ఆమె రాక కోసం కాంగ్రెస్ వ‌ర్గాలు వేచిచూస్తున్నాయి.

About Author