PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సత్తా చాటిన రాజరాజేశ్వరి పాఠశాల విద్యార్థి

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  ట్రిపుల్ ఐటీ కి ఎంపికైన శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాల విద్యార్థి గడివేముల మండలం గని గ్రామానికి చెందిన ఎం. వెంకటాద్రి ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్లు శుక్రవారం నాడు శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ ఎం. రామేశ్వరరావు తెలిపారు. మేలో వెలువడిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో 588 మార్కులు సాధించి టాపర్ గా నిలిచి ఉన్నత లక్ష్యాలకు చేరువగా మరో ప్రతిభ చాటి ఉన్నత చదువులకు ఎంపికైన విద్యార్థికి  ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది అభినందించారు.

About Author