PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో ఆగ‌స్టు నుంచి పాఠ‌శాల‌ల ప్రారంభం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ లో పాఠ‌శాల‌ల ప్రారంభానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఆగ‌స్టు 16 నుంచి పాఠ‌శాల‌లు ప్రారంభం కానున్నట్టు ప్రభుత్వం ప్రక‌టించింది. జులై 12 నుంచి ఆన్ లైన్ త‌ర‌గ‌తులు ప్రారంభం అవుతాయి. ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్ నిర్వహించిన స‌మీక్ష స‌మావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆగ‌స్టులోపు పాఠ‌శాల‌ల్లో నాడు-నేడు పెండింగ్ ప‌నుల పూర్తికి సీఎం ఆదేశించారు. ఈనెల 15 నుంచి ఆగ‌స్టు 15 వ‌ర‌కు వ‌ర్క్ బుక్స్ పై ఉపాధ్యాయుల‌కు శిక్షణ ఉంటుంద‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ ప్రక‌టించారు.

About Author