PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భక్తి శ్రద్ద లతో రెండవ రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక సంకల్ బాగ్ హరిహర క్షేత్రం లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 17 వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు ఉదయం స్వామి వారికి పంచామృత అభిషేకం, విశేష పూజలు, అనంతరం రుద్ర పాశుపాత హోమం, ద్రుష్టి దుర్గా హోమం నిర్వహించిన్నారు, సాయంత్రం భక్తులకు స్వామి వారు అశ్వావాహనం పైన పుర వీధుల్లో దర్శనం ఇచ్చారు అని కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కల్లె చంద్రశేఖర్ శర్మ, కార్యదర్శి హెచ్ కె రాజశేఖర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న భక్తులకు అందరికి అన్న ప్రసాద వితరణ జరిగింది.

About Author