PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పార్టీలో ఎన్ని విభేదాలు ఉన్నా…. కలిసికట్టుగా పని చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈరోజు ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండల కేంద్రంలో ఈరోజు నూతన పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కు మన నూతనంగా నిర్మించిన ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ విరుపాక్షి మరియు మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి హోళగుందా మండలం స్థాయి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విరుపాక్షి  మాట్లాడుతూ పార్టీలో ఎన్ని విభేదాలు ఉన్నా కూడా అందరూ కలిసికట్టుగా పని చేయాలి మనం కలిసికట్టుగా పనిచేసినప్పుడే విజయం సాధించగలము రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ పార్టీ విస్తృత ప్రచారం జగనన్న చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొని పోయి వివరించి పార్టీ విజయ తీరని చేరుస్తారని పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యులతో సమానం మీకు ఎటువంటి కష్టం వచ్చినా కూడా అండగా నేనుంటా నీ ప్రతి సమస్య పరిష్కరించి ముందుండి నడిపిస్తానని ఈ మండలంలో తాగునీటి రోడ్లు సమస్యలు పరిష్కరిస్తానని తెలపడంజరిగింది_ _కార్యకర్తలు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో  విరుపాక్షి అన్న ను 50000 వేల మెజార్టీతో గెలిపిస్తామని ఎంపీపీ జడ్పిటిసి కన్వీనర్ ముక్తకంఠం, మండల కన్వీనర్ షఫీ ఉల్లా, జడ్పిటిసి శేషప్ప, ఎంపీపీ తనయుడు ఈసా , ఎంపిటిసి మల్లికార్జున, ఎంపీటీసీ కెంచప్ప ,ఎస్ఎఫ్ఐ గిరి, సర్పంచ్ పంప, చిన్న హ్యట మల్లి, రామకృష్ణ వైస్ సర్పంచ్ దొడ్డ బసప్ప, మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author