PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతు భరోసా కేంద్రంలో జొన్న కొనుగోలు ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: రైతు భరోసా కేంద్రాలలో జొన్న కొనుగోళ్లు ప్రారంభం అయినట్టు ప్రభుత్వ ఆదేశాల మేరకు గడివేముల మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలలో ముఖ్యంగా బిలకల గూడూరు, చిందుకూరు, గడిగరేవుల, కొరటమద్ది, పెసరవాయి మరియు కరిమద్దల నందు 23/02/23 వ తేదీ నుండి రైతు సోదరులందరూ సంబంధిత రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించాలన్నారు ఆర్.బి.కె సెంటర్లో తమ పేరును నమోదు చేసుకొవాలని మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి తెలిపారు .జొన్న మద్దతు ధర క్వింటాల్ కు 2970/- రూపాయలు .ఒక్కొక్క రైతు ఎకరాకి 20 క్వింటాల చొప్పున అత్యధికంగా 100 క్వింటాళ్ల వరకు ప్రామాణికాలను పాటిస్తూ కొనుగోలు చేసుకునే సదుపాయం కల్పించినట్టు రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలన్నారు.

About Author