PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఆదివారం నగరంలో పెద్ద మార్కెట్ మైదానంలో టిజివి అండ్ టి జి బి స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థిని విద్యార్థులు టైక్వాండో బెల్ట్ రీడింగ్ నిర్వహించారు. ఈ పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథి జిఎండి లతీఫ్ రెండో వార్డ్ కార్పొరేటర్ విద్యార్థులు రోజు సాధన చేస్తున్న పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బెల్టులు అందజేశారు మరియు జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందించారు ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుంచే ఆత్మ రక్షణ క్రీడా ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు సాధన చేయాలని తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్క క్రీడల్లో రాణించి తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుతోపాటు క్రీడల్లో సాధన చేయించాలని తెలియజేయడం జరిగింది పిల్లలు క్రీడల్లో ఆడిస్తే ఆరోగ్యమే మహాభాగ్యం తెలివితేటలు పెరుగుతాయని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా జాయింట్ సెక్రెటరీ పి వెంకటేశ్వర్లు విద్యార్థులు పేర్లు శివమణి. హరికృష్ణ నందిని విశ్వాస్ బెల్టులు సాధించడం జరిగింది పాల్గొనడం జరిగింది.

About Author