PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గజమాలతో ఆత్మీయ సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్​, చిత్తూరు: చిత్తూర జిల్లా పుంగనూరులో ఆదివారం బలిజ సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గనులశాఖ మంత్రి వర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి బలిజ కులస్తులు గజమాలతో సత్కరించారు. ఆత్మీయ సన్మానంలో మాజీ మంత్రి వర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య మరియు రాష్ట్ర బలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు.


About Author