NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నీట్ 2025 ఫలితాలలో శ్రీ చైతన్య విజయకేతనం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  నేడు విడుదలైన నీట్ -2025 పరీక్షా ఫలితాలలో కర్నూలు శ్రీ చైతన్య విద్యార్థులు అద్వితీయమైన ప్రతిభ కనబరచి ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాలల ఎ.జి.ఎమ్.మురళీకృష్ణ  తెలిపారు.ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు ఆలిండియా స్థాయిలో తమ విద్యార్థులు ఎన్.హరి నాయక్ 2295 వ ర్యాంకు, ఎమ్. అజయ్ 2791 వ ర్యాంకు, ఎన్.ఎమ్.ముసాదిక్ బిలాల్ 4508 వ ర్యాంకు, ఎమ్. రవిత్రయని 5755 వ ర్యాంకు, కె.ప్రేమ్ కుమార్ 7456 వ ర్యాంకు, వై. కీర్తన 7557 వ ర్యాంకు, బి.వశిష్ట క్రిష్న 8336 వ ర్యాంకు, బి. సాయి దీపక్ 9084 వ ర్యాంకు, జె.వంశి 9700 వ ర్యాంకు, ఎస్.సమీర్ 10018 వ ర్యాంకు, డి. లాస్య నందిని 10676 వ ర్యాంకు, యు.తారా చందు 11056 వ ర్యాంకు, ఎమ్. శుశ్రుత్ 18688 వ ర్యాంకు, బి.జగదీశ్ 23229 వ ర్యాంకు, ఎస్.నిజాముద్దీన్ సర్దార్ 23341 వ ర్యాంకు, ఎస్.ఫౌజియా 27626 వ ర్యాంకు, డి.ప్రవళ్లిక 27785 వ ర్యాంకు, బి. లక్ష్మికాంత్ 28973 వ ర్యాంకు లాంటి ఎన్నో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో తెలియజేశారు. ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను సహకరించిన తల్లిదండ్రులను, ఈ ఫలితాలను సాధించడానికి తోడ్పడిన ఉపాధ్యాయులను కళాశాలల ఎ.జి.ఎమ్. మురళీకృష్ణ  మరియు డీన్స్ సరళ, బాలాజీ  అభినందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *