PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీ-20వరల్డ్ కప్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

1 min read


పల్లెవెలుగు వెబ్: టీ-20 వరల్డ్ కప్‌‌లో షార్జా వేదికగా శ్రీలంక, సౌతాఫ్రికా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ప్రొటీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 6 ఓవర్లలో శ్రీలంక వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. ఓపెనర్ పతుమ్ నిస్సాంక 18, వన్ డౌన్ బ్యాట్స్ మన్ చరిత్ అసలంక 10 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్ కుశాల్ పెరెరా కేవలం 7 పరుగులకే ఔట్ అయ్యాడు. గ్రూప్-1లో ఇరుజట్లు ఇప్పటికే చెరో రెండు మ్యాచ్‌లు ఆడి ఒక్కో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

About Author