PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీసు బస్సు పై ఉగ్రవాదుల దాడి

1 min read

పల్లెవెలుగు వెబ్​: జమ్మూకశ్మీర్ లో దారుణం జరిగింది. పోలీసు బస్సు పై ఉగ్రమూకలు దాడి చేశారు. శ్రీనగర్‌ శివారులోని జీవాన్‌ ఏరియా మీదుగా సాయుధ పోలీసు బలగాలతో వెళ్తున్న బస్సుపై అకస్మాత్తుగా తూటాల వర్షం కురిపించారు. పోలీసుల బస్సు సోమవా రం సాయంత్రం జీవాన్‌ ఏరియాలోని పాంథా చౌక్‌ వద్దకు చేరుకోగానే ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఇద్దరు పోలీసు సి బ్బంది అమరులు కాగా, 12 మందికి గాయాలయ్యాయి. గాయపడిన పోలీసులను చికిత్స నిమిత్తం శ్రీనగర్‌లోని పలు ఆస్పత్రుల్లో చేర్పించారు.

About Author