PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్ఏ

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: ఉమ్రా యాత్రకు బయలుదేరుతున్న శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ మయాన జకీయా ఖానం కు వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు,ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం రాయచోటి పట్టణంలోని ఆమె నివాసంలో ఎంఎల్ఏ కలిసి ఉమ్రా యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.ఈ ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా మైనారిటీ అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్,రాయచోటి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాష వైస్ ఛైర్మన్ ఫయాజుర్ రహమాన్, హబీబుల్లాఖాన్,మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author