PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తృణముల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమత గెలిచింది..!

1 min read

పల్లెవెలుగువెబ్​, ఢిల్లీ: పశ్చిమబెంగాల్​లోని భవానీపూర్​ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో తృణముల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతాబెనర్జీ విజయం సాధించింది. ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రెవాల్​పై 38,589ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నందిగ్రామ్​ నియోజకవర్గంలో ఓటమీ చవిచూసిన మమత పశ్చిమబెంగాల్​ ముఖ్యమంత్రిగా కొనసాగాంటే ఎమ్మెల్యేగా గెలుపొందడం అనివార్యమయింది. ఈ క్రమంలో మమత భవానీపూర్​ నుంచి పోటీ చేసిన ఉప ఎన్నికలో విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని పదిలం చేసుకుంది.

About Author