కిడ్నీ మొత్తం ఆవరించిన దుప్పికొమ్ము రాయి!
62 ఏళ్ల వ్యక్తికి తీవ్రంగా సమస్య రాయి పగలగొట్టకుండా మొత్తం తీసిన ఏఐఎన్యూ వైద్యులు విశాఖపట్నం నగరంలో అరుదైన చికిత్స పల్లెవెలుగు వెబ్ విశాఖపట్నం : సాధారణంగా కిడ్నీలలో రాళ్లంటే చిన్నచిన్నవి ఉంటాయి. …
వరద బాధితులను రక్షించిన రాపిడో ఉద్యోగులు
నిర్వాసితులకు సహాయ సామగ్రి అందజేయడంలో సఫలం రాపిడో బృందాల కృషి.. అభినందనీయం సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ, పల్లెవెలుగు: తీవ్ర వరదలతో విజయవాడ అతలాకుతలం అవుతుండగా, రద్దీగా ఉండే నగరాన్ని స్తబ్ధంగా ఉంచిన …
ఆరోగ్యకరమైన ఆహారంతోనే అందమైన జీవితం
జాతీయ పోషకాహార వారోత్సవాలు 2024 శీరిష, కన్సల్టెంట్ డైటిషియన్ కిమ్స్ ఐకాన్, వైజాగ్ పల్లెవెలుగు వెబ్ వైజాగ్: ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవం …
జీఓ 117ను రద్దు చేయండి : ఆప్టా
విద్యాభివృద్ధికి ఆ జీఓ అడ్డంకి.. మంత్రి నారా లోకేష్ ను కోరిన ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు గణపతిరావు అమరావతి, పల్లెవెలుగు: గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రం లో ప్రాథమిక …
ఘనంగా ఏఐఎన్యూ ఐదో వార్షికోత్సవం
* ఇప్పటివరకు 7వేలకు పైగా శస్త్రచికిత్సలు * 12 వేల మందికి పైగా డయాలసిస్ సేవలు * ఉత్తరాంధ్ర వాసుల కిడ్నీ సమస్యలకు సమగ్ర పరిష్కారాలు * వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు * …
విశాఖలో ఏఐఎన్యూ ఈవెనింగ్ క్లినిక్ ప్రారంభం
యూరాలజీ, నెఫ్రాలజీ ప్రాథమిక సేవల కోసం ఏర్పాటు వారానికి రెండు రోజులు వైద్యనిపుణుల అందుబాటు పల్లెవెలుగు వెబ్ విశాఖపట్నం : విశాఖపట్నం నగరంలోని మధురవాడ నుంచి ఎండాడ, ఆనందపురం పరిసర ప్రాంతాల వారికి …
రక్తం గ్రూపు కలవకపోయినా కిడ్నీ మార్పిడి!
* విశాఖపట్నంలోనూ ఈ తరహా శస్త్రచికిత్సలు * పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఇక లేదు * మార్పిడి కంటే వ్యాధి నివారణ సులభం.. ముఖ్యం * కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి వైద్యుల …
రాష్ట్ర తైక్వాండో సంఘం నూతన కార్యవర్గం ఎంపిక
– అధ్యక్షులు కార్యదర్శులుగా హర్ష వర్ధన్ చంద్ర మౌళి పల్లెవెలుగు వెబ్ విశాఖపట్నం : విశాఖపట్నం డిసెంబర్ 25 ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ఎన్నికలు డిసెంబర్ 24 ఆదివారం విశాఖపట్నంలోని పాత గాజువాక …
బీజేపీతోనే..బీసీలకు న్యాయం..
టీడీపీ, వైసీపీ..లు బీసీలను మోసం చేశాయి ఓటు బ్యాంకుగా చూస్తున్న ప్రాంతీయ పార్టీలకు బుద్ధి చెప్పాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి జనవరి 7న విశాఖలో బీసీ బహిరంగ సభ విజయవాడ, పల్లెవెలుగు:దేశంలో …
ఏడో నెలలో కవలల సాధారణ ప్రసవం
* 770 గ్రాములు, 940 గ్రాముల బరువుతో పిల్లలు * పలు రకాల ఆరోగ్య సమస్యలు * రెండు నెలల చికిత్సతో నయం చేసిన కిమ్స్ కడల్స్ వైజాగ్ వైద్యులు పల్లెవెలుగు, విశాఖపట్నం: …
మానసిక ఆరోగ్యతోనే ఊల్లాసమైన జీవితం
– డాక్టర్, భగవాన్కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ కిమ్స్ ఐకాన్, వైజాగ్. పల్లెవెలుగు వెబ్ విశాఖపట్నం: ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వరల్డ్ ఫౌండేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ …
అశ్వన్ కుమార్ గుప్తా కు జాతీయ సేవా పురస్కారం
– డా.ఆకుమళ్ళ నాని చేతులు మీదగా డా. బి.అర్.అంబేద్కర్ జాతీయ సేవా పురస్కారం అందుకొవడం నా జన్మధన్యం ఘంటసాల అశ్వన్ కుమార్ గుప్తా పల్లెవెలుగు వెబ్ విశాఖపట్నం: జీ.వి.కే.కాలేజీ ఎదురుగా జిల్లా పౌర …
వర్షాలతో… పిల్లలు జాగ్రత్త …
– బచ్ పన్ స్కూల్ ఉచిత వైద్య శిబిరం పల్లెవెలుగు వెబ్ విశాఖపట్నం : వర్షాకాలంలో చిన్నపిల్లలు తగినంత జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు కిమ్స్ కడల్స్ హాస్పిటల్ కు చెందిన ప్రముఖ చిన్న …
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని నవీకరించిన డాక్టర్ రెడ్డీస్
– అత్యాధునిక సదుపాయాలతో గ్రామ వాసులకు అప్పగింత పల్లెవెలుగు వెబ్ కొర్లాం (సోంపేట): శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం గ్రామంతో పాటు చుట్టుపక్కల 42 గ్రామాల్లోని 14,213 కుటుంబాలకు చెదిన 53,362 …
ముస్లిం పర్సనల్ లా మార్చేందుకు బి జె పి కుట్రలు
పల్లెవెలుగు, వెబ్ విశాఖపట్నం : జగదాంబ జంక్షన్, మక్కా మసీదు లో శుక్రవారంనమాజు అనంతరంయూనిఫామ్ సివిల్ కోడ్ పై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) రాష్ట్ర ముస్లిం మైనార్టీ అధ్యక్షులు అమీన్ …
అల్ట్రాసౌండ్ పరిజ్ఞానంపై కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో వర్క్ షాప్
100 మందికి పైగా వైద్యనిపుణుల హాజరు విశాఖపట్నం: వైద్యవృత్తిలో నిరంతర అధ్యయనం అవసరం. ఎప్పటికప్పుడు వస్తున్న సరికొత్త సాంకేతిక మార్పులు చికిత్సల తీరును గణనీయంగా మారుస్తున్నాయి. కొత్త సాంకేతికతపై వైద్య నిపుణులకు అవగాహన …
పుట్టిన 30 గంటలలోపే శిశువుకు సంక్లిష్టమైన గుండె శస్త్రచికిత్స
– విశాఖపట్నం కిమ్స్ కడల్స్ ఆస్పత్రి వైద్యుల ఘనతపల్లెవెలుగు వెబ్ విశాఖపట్నం : విశాఖపట్నం నగర చరిత్రలోనే తొలిసారిగా కేవలం పుట్టిన 30 గంటలలోపే శిశువుకు సంక్లిష్టమైన గుండె శస్త్రచికిత్స జరిగింది. ప్రముఖ …
విశాఖ.. బీవీకే పాఠశాలలో ఉచిత వైద్యశిబిరం
కిమ్స్ కడల్స్ ఆధ్వర్యంలో ఉచిత పరీక్షలు వ్యాధులపై అవగాహన పెరగాలి విశాఖపట్నం:చిన్నప్పటి నుండె వ్యాధులపై అవగాహన పెంచడం వల్ల పిల్లలు శుభ్రత, పరిశ్రుభతను పాటిస్తారని కిమ్స్ కడల్స్ వైద్యులు అన్నారు. గురువారం షీలానగర్ …
ఒకే రోజు ఒకే వ్యక్తికి.. కిడ్నీ, లివర్ మార్పిడి
• కిమ్స్ ఐకాన్ లో విజయవంతంగా శస్త్రచికిత్సలు హాజరైన ఏపీ జీవన్ ధాన్ కో ఆర్డినేటర్ డా. రాంబాబు విశాఖపట్నం: సాధారణంగా ఒక వ్యక్తికి అవయవాల మార్పిడి చేయాలంటే రోజుల సమయం పడుతుంది. …
విశాఖ బీచ్ లో నల్లగా మారిన ఇసుక.. భయంతో జనం !
పల్లెవెలుగువెబ్ : అందమైన విశాఖ బీచ్ ఇప్పుడు అందర్నీ భయపెడుతోంది. ఎప్పుడూ బంగారు వర్ణంలో మెరిసిపోయే విశాఖ బీచ్ ఇసుక.. శుక్రవారం ఉన్నట్లుండి నల్లగా మారిపోయింది. చాలా చోట్ల ఇసుకంతా నల్లకప్పు వేసినట్లు …