PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వంతులు ప్రకారంగా నీళ్లు అందుతున్నాయి.. రైతులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం:  కౌతాళం మండలంలో బంటకుంట గ్రామంలో విలేకర్ సమావేశంలో రైతు మల్లయ్య మాట్లాడుతూ 20  సెక్యుల నీరు, ఎమ్మెల్యే బాలనాగరెడ్డి సహకారంతో  అధికారులతో మాట్లాడి ఉన్న నీరు 40 సేక్కుల నీరు పెంచిన బాలానాగి రెడ్డికి  కృతజ్ఞతలు తెలిపారు. రైతులందరూ కలిసికట్టుగా కలిసి నీళ్లు సానుకూలంగా ఒకరి తర్వాత ఒకరు పొలానికి కట్టుకుంటామని తెలియజేశారు. ఈ  సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ బంటకుంట సర్పంచ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం నాయకులు ఎండిపోయిన పంటను పరిశీలిస్తూ చూపించడం ఆ వాస్తవమని ఆయన. తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద బసవన్న గౌడ్, నరసప్ప, పదులకుంట మల్లయ్య తాత, మధిర వెంకటేష్, తదితరులు రైతులు పాల్గొన్నారు.

About Author