PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐపీఎల్ ఫైన‌ల్ ఎప్పుడంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఐపీఎల్‌ ఫైనల్‌ను గ్రాండ్‌గా జరపాలని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో ఈనెల 29న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించే ఫైనల్‌ రాత్రి 7.30కు గాకుండా 8 గంటలకు మొదలవుతుందని ప్రకటించింది. 40 నిమిషాల ముగింపుత్సోవం కారణంగా ఈ మార్పు చేసినట్టు వివరించింది.

                        

About Author