జగనన్న మీద ఉన్న అభిమానాన్ని ఎవరు అపలేరు
1 min read
న్యూస్ నేడు హొళగుంద : హొళగుంద మండల కేంద్రం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ జగనన్న పల్నాడు జిల్లా సత్తేనపల్లె తాలూకా రెంటపల్ల కు గ్రామం లో పోలీస్ కూటమి నాయకులు ఒత్తిడికి చనిపోయిన వైయస్సార్ సీపీ నాయకుడు నాగమల్లేశ్వరరావు కుటుంబం పరామర్శించటం కోసం వెళ్ళితే జగనన్న చుడానికి వచ్చే కార్యకర్తలు రాకుండ రెంటపాల్ల గ్రామం చుట్టూ చెక్ పోస్టులు పెట్టి కార్యకర్తలు ఇబ్బంది పోలీస్ ఇబ్బంది పెడుతున్నారు ప్రజాస్వామ్యం మనిషి తిరగడానికి కూడా స్వేచ్ఛ లేదా కానిసిం కుటుంబం మాట్లాడినికి కూడా స్వేచ్ఛ లేదా రాష్ట్రము పోలీస్ పెట్టి ఎన్ని రోజులు జగనన్న ను అడ్డుకుంటారు. ఎన్ని చెక్ పోస్టులు పెట్టిన రాష్ట్రము ఉన్న పోలీస్ మెత్తం పెట్టిన జగనన్న మీద ఉన్న అభిమానం అడ్డుకులేరు అదేవిదంగా అరిచేయ్యి అడ్డు పెట్టి సూర్యకిరణాలు ఆపలేరు జగనన్న మీద ఉన్న అభిమానం ఎవరు కూడా అపలేరు అన్నారు.