PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

8 టిఎంసిల సామర్థ్యంతో…ప్రాజెక్టు నిర్మించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  భూములు కోల్పోయిన రైతులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం మెరుగైన నష్టపరిహారం ఇవ్వాలని నిలిచిపోయిన పనులను ప్రారంభించాలని ఆలూరు నియోజకవర్గంలో సాగునీరు త్రాగనీరు ఇవ్వాలని ప్రాజెక్టు పరిధిలోకి ఆస్పరి మండలాన్ని చేర్చాలని కోరుతూ      ఈ నెల 14/07/2023    వ తేదీన జరుగు   సిపిఐ పాదయాత్రను జయప్రదం చేయండి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ గిడ్డయ్య  మద్దిలేటి గ నబి రసూల్  రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య నాగేంద్రయ్య  అరు మండలాల కార్యదర్శులు సహాయ కార్యదర్శులు కార్యకర్తలుజూలై 14 తేదీ నాడు గ్రామం నుండి సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు హోళగుంద మండల సిపిఐ సహాయ కార్యదర్శి మారెప్ప మాట్లాడుతూ ఈ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు రైతులు విద్యార్థులు యువకులు మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వెంకన్న సలాం సబ్ నూర్ భాషా హినహిత్ రైతు సంఘం నాయకుడు కృష్ణయ్య నాగేష్ రైతులు ప్రజలు పాల్గొనడం జరిగింది.

About Author