PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్ వివేక హ‌త్య‌కేసులో వారికి శిక్ష ప‌డుతుంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మాజీమంత్రి వివేకా హత్యకేసులో సూత్రధారులెవరో, పాత్రధారులెవరో అందరికీ తెలుసన్నారు మాజీ మంత్రి డీఎల్. ర‌వీంద్రారెడ్డి. సీబీఐ నిష్పక్షపాతంగా విచారణ చేసిందని తెలిపారు. ఈ కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డిలకు తప్పకుండా శిక్షపడుతుందని డీఎల్ రవీంద్రారెడ్డి జోస్యం చెప్పారు. ఏ కేసులో అయిన త‌ప్పు చేసిన వారికి శిక్ష‌ప‌డుతుంద‌న్నారు. డీఎల్. ర‌వీంద్రారెడ్డి వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. వైసీపీలోనే ఉంటూ డీఎల్ చేసిన వ్యాఖ్య‌ల‌తో వైసీపీ
అంత‌ర్మ‌థ‌నంలో ప‌డింది.

                                  

About Author