PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైయస్సార్ కంటి వెలుగు పరీక్షలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: వైయస్సార్ కంటి వెలుగు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 60 సంవత్సరాల లోపు ఉన్న అవ్వ తాతలకు గురువారం నాడు మండల ప్రభుత్వ వైద్యశాలలో ఆప్తమాలజిస్ట్ హానీఫ్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు దాదాపు 20 మందికి కంటి పరీక్షలు చేసి లోపాలను గుర్తించినట్టు వీరందరికి త్వరలోనే ప్రభుత్వం తరుపున ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేస్తామని ఆప్తమాలజిస్ట్ తెలిపారు.

About Author