PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజస్తాన్‌లో 12 మంది సజీవదహనం

1 min read


పల్లెవెలుగు వెబ్: రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 12 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బార్మర్- జోధ్‌పూర్ జాతీయ రహదారిపై బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద స‌మ‌యంలో బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు స‌మాచారం. రెస్క్యూ సిబ్బంది ఇప్పటి వరకు పది మృతదేహాలను బయటకు తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

About Author