NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కరోనా ఎఫెక్ట్​: ప్రముఖ పుణ్యక్షేత్రంలో కోనేటి స్నానాలు ఇప్పట్లో లేనట్లే

1 min read


పల్లెవెలుగు వెబ్: మహానంది క్షేత్రంలో కోనేటి స్నానాలకు అనుమతి ఇప్పట్లో లేనట్లేనని అధికారులు స్పష్టం చేశారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రామగిడ్డయ్య మహానంది క్షేత్రాన్ని పరిశీలించారు. కరోనా పూర్తి స్థాయిలో తొలగిపోనందునా.. కోనేటి స్నానాలకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. భక్తుల సౌకర్యార్థం మరిన్ని షవర్లను ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తిమ్మాపురం పీహెచ్​సీ వైద్యాధికారులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ లింగన్న పాల్గొన్నారు.

About Author