PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ల్తీ మ‌ద్యం ఎఫెక్ట్.. 9 మంది మృతి !

1 min read

Uncontrolled consumption of alcohol - alcoholizm disease

పల్లెవెలుగు వెబ్​: బీహార్ లో దారుణం జ‌రిగింది. క‌ల్తీ మ‌ద్యం తాగి 9 మంది మృతి చెందారు. గోపాల్ గంజ్ జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దీపావ‌ళి పండుగ వేళ ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో పండ‌గ పూట విషాధ చాయ‌లు నెల‌కొన్నాయి. అస్వస్థత‌కు గురైన మ‌రో ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లా మేజిస్ట్రేట్ నావ‌ల్ కిషోర్ చౌద‌రి ఈ విష‌యాన్ని మీడియాకు వెల్లడించారు. మృతుల సంఖ్య పెర‌గ‌వ‌చ్చన్న స‌మాచారంతో ఆందోళ‌న నెల‌కొంది.

About Author