PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

24 గంటల్లో 10వేల కేసులు, 526 మరణాలు

1 min read


పల్లెవెలుగు వెబ్: దేశంలో గడిచిన 24 గంటల్లో 10,853 కరోనా కేసులు నమోదైయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. అదే సమయంలో 12,432 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,44,845 యాక్టిక్ కేసులున్నట్లు బులిటెన్‌లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 526 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,60791కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తంగా 3,37,49,900కు పెరిగింది.

About Author