PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌లు నిర్వహించ‌లేం

1 min read

స్పష్టం చేసిన నిమ్మగ‌డ్డ ర‌మేష్ కుమార్
పల్లెవెలుగు వెబ్​, అమ‌రావ‌తి: రాష్ట్రంలో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు నిర్వహించ‌డానికి సమ‌యం లేద‌ని తెలిపారు ఎస్ఈసీ నిమ్మగ‌డ్డ ర‌మేష్ కుమార్. హైకోర్టు ఆదేశాల మేర‌కు షెడ్యూల్ జారీ చేయలేమ‌ని.. అందుకు త‌గిన స‌మ‌యం లేద‌ని ఉత్తర్వులు జారీ చేశారు. 4 వారాలు ఎన్నిక‌ల కోడ్ విధించాల‌న్న బాధ్యత‌నూ నెర‌వేర్చలేనని స్పష్టం చేశారు. నూత‌న ఎస్ఈసీ మీదే బాధ్యత‌లుంటాయ‌ని ఆయ‌న తెలిపారు.

About Author