PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీసులం అంటూ.. విద్యార్థినుల పై అత్యాచారం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విజ‌య‌న‌గ‌రం జిల్లాలో దారుణం జ‌రిగింది. పోలీసుల‌మంటూ విద్యార్థినుల పై అత్యాచారం చేసిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. జియ‌మ్మ‌వ‌లస మండ‌లం కురుపాంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. నూతన సంవత్సర వేడుకలు ముగించుకుని తిరిగి వస్తుండగా రావాడ డ్యాం దగ్గర తమను అడ్డగించి అత్యాచారం చేసినట్లు బాధితులు పోలీసులకు చెప్పుకుంట్లు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసునంటూ బెదిరించి ఇద్దరు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడిన రాంబాబు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

                                  

About Author