NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈ ల‌క్ష‌ణాలు ఉంటేనే.. క‌రోన ప‌రీక్ష‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌రోన ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఐసీఎంఆర్ కీల‌క మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. క‌రోన లక్షణాలు లేని వారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. దగ్గు, జ్వరం, గొంతులో సమస్య, రుచి, వాసన కోల్పోయినవారు మాత్రం తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలని ఐసీఎంఆర్‌ స్పష్టంచేసింది. దాంతోపాటు వయసు రీత్యా, అనారోగ్య సమస్యల పరంగా హై రిస్క్‌ కేటగిరీలోకి రాకపోతే.. కోవిడ్ క్లోజ్ కాంటాక్ట్స్‌కు కూడా పరీక్షలు అవసరం లేదని పేర్కొంది.

                                           

About Author