PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈనెల 30 వ‌ర‌కు అన్ని ప‌రీక్ష‌లు వాయిదా

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డా. బీఆర్. అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్శిటీ ఆధ్వ‌ర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వ‌హించే ప‌రీక్ష‌లు వాయిదా వేశారు. ఈ మేర‌కు విశ్వ‌విద్యాల‌య ప‌రీక్ష‌ల నియంత్ర‌ణ అధికారి డా. ఏవీఎన్ రెడ్డి ఓ ప్ర‌క‌ట‌నలో తెలిపారు. ఈనెల 30 వ‌ర‌కు అన్ని ప‌రీక్ష‌లు వాయిదా వేశారు. క‌రోన కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. వాయిదా ప‌డ్డ ప‌రీక్ష‌లు ఎప్పుడు నిర్వ‌హిస్తామ‌న్న విష‌యం త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని ఏవీఎన్ రెడ్డి పేర్కొన్నారు. పూర్తీ వివ‌రాలకు www.braouonline.in లో చూడొచ్చ‌ని తెలిపారు.

                                              

About Author