PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పార్టీ బలోపేతంపై సమీక్ష : టీడీపీ

1 min read

పల్లెవెలుగు వెబ్​,ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రారంభమైన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం పాల్గొన్న 15 నియోజ కవర్గాల ఇన్చార్జిలు నాయకులు.ఈ సమావేశానికి హాజరైనరు,పార్టీ బలోపేతానికి వివిధ అంశాలపై చర్చించారు, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి గన్నివీరాంజనేయులు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు,మాజీమంత్రి పీతల సుజాత,మాజీ మంత్రి జవహర్,ఎమ్మెల్సీ ,మంతెన సత్యనారాయణ రాజు( పాందువ శీను), మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు,ఏలూరు ఇంచార్జ్ బడేటి రాధాకృష్ణ (చంటి) పాలి ప్రసాద్,పుప్పాల జగదీష్ బాబు,జిల్లాలో మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.

About Author