PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగులు ఆదివారం పనిచేయాలని ఆదేశం !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ ప్రభుత్వం ట్రెజరీ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం కూడ పనిచేయాలని సూచించింది. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాల్లోనే ఉండి బిల్లులను క్లియర్ చేయాలని ఆదేశాల్లో సూచించింది. ఈ మేరకు ఏపీలోని కార్యాలయాలన్నిటికీ వాట్సప్ మెసేజ్‌లు వెళ్లాయి. ఇతర శాఖల నుంచి వచ్చిన బిల్లులనూ క్లియర్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలుంటాయని ఉన్నతాధికారులు హెచ్చరించారు.

     

About Author