PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ మాజీ ఎమ్మెల్యే సాంబశివరావు ఇక లేరు !

1 min read

పల్లెవెలుగువెబ్ : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గారపాటి సాంబశివరావు కన్నుమూశారు. పెదపాడు మండలం నాయుడుగూడెంలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. టీడీపీ హయాంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. దెందులూరు నియోజకవర్గం నుంచి ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.

    

About Author