PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎవ‌రు అడ్డం వ‌స్తే వారిని హ‌త‌మారుస్తున్నారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో ప‌రిణామాల‌పై సీపీఐ నేత నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో కోల్డ్ మర్డ‌ర్ వ్య‌వ‌స్థ ఉంద‌ని, ఇది ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది అని అన్నారు. వైఎస్ వివేకా హత్యపై రాష్ట్రంలో చర్చ జరుగుతోందని తెలిపారు. ఏకంగా సీబీఐపైనే సుప్రీంకోర్టుకు వెళ్తానని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అంటున్నారన్నారు. వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారన్నది కోర్టులో వివాదం నడుస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఎవరు అడ్డం వస్తే వాళ్ళని చంపేస్తున్నారని… వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డం ఉంటే ఆయనను కూడా ఏం చేసేవారో అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

                                

About Author