PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌ని .. వాహ‌నాలు ద‌గ్ధం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అనుచరులు మాచర్ల పట్టణంలో రోడ్లపైకి వచ్చారు. తమ నాయకుడికి మంత్రి పదవి దక్కడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. రింగురోడ్డు సెంటర్ లో టైర్లు, బైక్ దగ్ధం చేసి ఆందోళన వ్యక్తం చేశారు. కాగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కొత్త కేబినెట్ లిస్టులో పేరు లేదని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన వర్గం ఆగ్రహంతో ఊగిపోతోంది. పిన్నెల్లికి మంత్రి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. మాచర్లలో దుకాణాలు బంద్ చేసి ధర్నా చేపట్టింది.

                           

About Author