PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ.. జిల్లాల‌కు ఇన్ చార్జ్ మంత్రులు వీరే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలోని జిల్లాలకు ఇన్‌చార్జ్‌ మంత్రులను వైఎస్ జగన్ ప్రభుత్వం నియమించింది. గుంటూరు- ధర్మాన, కాకినాడ- అప్పల్రాజు, శ్రీకాకుళం- బొత్స, అనకాపల్లి- రాజన్నదొర, పార్వతీపురం- అమర్నాథ్‌, విజయనగరం- ముత్యాలనాయుడును ఇన్‌చార్జ్‌ మంత్రులుగా నియమించారు. పశ్చిమగోదావరి- దాడిశెట్టి రాజా, ఏలూరు- విశ్వరూప్‌, తూర్పుగోదావరి- వేణుగోపాల్‌, ఎన్టీఆర్‌ జిల్లా- వనిత, పల్నాడు- కారుమూరి, బాపట్ల- సత్యనారాయణ, అమలాపురం- జోగి రమేష్‌, ఒంగోలు-మేరుగ నాగార్జున, విశాఖ-విడదల రజని, కృష్ణా- రోజా, నెల్లూరు- అంబటి రాంబాబు, కడప- ఆదిమూలపు సురేష్‌, అన్నమయ్య- కాకాణి,అనంతపురం- పెద్దిరెడ్డి, తిరుపతి- నారాయణస్వామి, నంద్యాల-అంజాద్‌ బాషా, కర్నూలు- బుగ్గన, సత్యసాయి- జయరాం, చిత్తూరు- ఉషశ్రీ చరణ్‌ను ఇన్‌చార్జ్‌ మంత్రులుగా ప్రభుత్వం నియమించింది.

                                       

About Author