PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాల‌సీని త‌ప్పు పట్టేవారిని క‌ఠినంగా శిక్షించండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్ కీల‌క ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కీలక సమావేశంలో ప్రసంగించారు. క‌రోన విజృంభిస్తున్న నేప‌థ్యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ‘‘కఠిన నిర్ణయాలనేది సహజంగానే మన పార్టీతత్వం . కరోనా కట్టడికి తీసుకునే నిర్ణయాలు ప్రభావవంతంగా ఉంటున్నాయి. వుహాన్‌లో ఏ తరహాలో కరోనాపై పోరాడి గెల్చాం.. అలాగే షాంగైలోనూ గెలిచి తీరతాం. జీరో కొవిడ్‌ పాలసీని తప్పుబట్టే వాళ్లను, పార్టీ విధానాలను వ్యతిరేకించే వాళ్లను కఠినంగా శిక్షించండి. సోషల్‌ మీడియాలో అసత్యపు ప్రచారానికి పుల్‌స్టాప్‌ పెట్టించండి’’ అని జింగ్‌పిన్‌ ప్రసంగించినట్లు సీఎన్‌ఎన్‌ ఓ కథనం ప్రచురించింది.

                                                     

About Author