PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. దేశ‌వ్యాప్తంగా త‌గ్గిన ధ‌ర‌లు అమ‌లులోకి వ‌స్తాయి. ఇంధన ధరలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. సెంట్ర‌ల్ ఎక్సైజ్ డ్యూటీను లీటర్ పెట్రోల్‌పై 8 రూపాయలు, లీటర్ డీజిల్‌పై 6 రూపాయలు తగ్గిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సుంకాన్ని తగ్గించడం ద్వారా వాహనదారులకు భారీ ఊరట లభించింది. లీటర్ పెట్రోల్ ధర రూ.9.50, లీటర్ డీజిల్‌పై 7 రూపాయలు తగ్గనుంది.

                               

About Author