PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫోర్బ్స్ 30లో `భాంజు` నీల‌కంఠ భానుప్ర‌కాశ్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 ఆసియా లిస్ట్‌ 2022’లో హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగి స్తున్న మ్యాథ్స్‌ ఎడ్యుటెక్‌ స్టార్టప్‌ కంపెనీ ‘భాంజూ’ వ్యవస్థాపకుడు నీలకంఠ భానుప్రకాశ్‌ జొన్నలగడ్డకు చోటు దక్కింది. లెక్కల మాంత్రికుడైన భానుప్రకాశ్‌.. పిల్లల్లో లెక్కలంటే ఉండే భయాన్ని పోగోట్టే లక్ష్యంతో ఈ స్టార్టప్‌ కంపెనీని స్థాపించారు. భాంజూ పద్దతి ద్వారా పిల్లలు ఎలాంటి భయం లేకుండా సునాయాసంగా లెక్కలు నేర్చుకోవచ్చని భానుప్రకాశ్‌ అంటున్నారు.

                                     

About Author