PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముగిసిన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల పోలింగ్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీలు ఓటేయగా.. రాష్ట్రాల అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాలు 21న విడుదల కానున్నాయి. జూలై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీయే త‌ర‌పున ద్రౌప‌ది ముర్ము పోటీ చేయ‌గా.. విప‌క్షాల నుంచి య‌శ్వంత్ సిన్హా పోటీ చేశారు.

                                         

About Author