PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చైనా క‌వ్వింపు చ‌ర్య‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చైనా కవ్వింపు చర్యలను వీడటం లేదు. ఇండో-చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి తర చూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. తాజాగా భారత్‌ సరిహద్దు ల్లో మళ్లీ కవ్వింపు చర్యలకు తెగబడుతోంది. ఈ నెల మొదటి వారం నుంచి సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణా న్ని వేగవంతం చేస్తూ యుద్ధోన్మాదాన్ని ప్రదర్శిస్తోంది. సైనిక కార్యకలాపాలు నిర్వహించకూడదనే ఒప్పందం ఉన్న గ్రే-జోన్‌లో యుద్ధవిమానాలతో విన్యాసాలు, ఆపరేషన్లు నిర్వహిస్తోంది. అధునాతన మల్టిపుల్‌ రాకెట్‌ లాంచర్‌ వ్యవస్థ‌లను, పీసీఎల్‌-191 ఎంఆర్‌ఎల్‌ఎస్లను సరిహద్దుల్లో భారత్‌లోని కీలక సైనిక స్థావరాలను విధ్వంసం చేసేలా మోహరించినట్లు స్పష్టమవుతోంది.

                                    

About Author