PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా విరుపాక్షి ఎన్నిక..

1 min read

పల్లెవెలుగు వెబ్​: భారత్ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కర్నూలు జిల్లా 23వ జిల్లా మహాసభ సందర్భంగా ఆదోని పట్టణంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులుగా విరుపాక్షిని ఎన్నుకున్నట్లు హర్షం వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు రైతు సంఘం నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, యువజన, విద్యార్థి  సంఘాల నాయకులు ఆంజనేయ, బ్రహ్మయ్య, ఉరుకుందప్ప, రాజశేఖర్ కృష్ణమూర్తి, రంగన్న, రమేష్ ,లక్ష్మన్న, ఈశ్వర్, హనుమంతు, చంద్ర తదితరులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ యువజన సంఘం పనిచేస్తూ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులుగా అంచులంచలుగా ఎదుగుతూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని కోరుతూ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్న జిల్లా రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

About Author