PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ రైతుల‌కు మ‌ళ్లీ వ‌జ్రాలు దొరికాయా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన ఓ రైతు మంగళవారం ఉదయం పొలంలో పనిచేస్తుండగా వజ్రం దొరికింది. దానిని స్థానిక వ్యాపారి రూ.25 లక్షలకు ఆ వజ్రాన్ని కొనుగోలు చేసినట్లు తెలిసింది. బహిరంగ మార్కెట్‌లో దాని విలువ రూ.40 లక్షల దాకా ఉండవచ్చని వ్యాపార వర్గాల అంచనా. జొన్నగిరి ప్రాంతంలో వజ్రాలు దొరకడం, వాటిని వ్యాపారులు కొనుగోలు చేయడం సర్వసాధారణ విషయం. అలా దొరికిన వజ్రాలను వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు బహిరంగ వేలం లేదా సీక్రెట్‌ వేలం ద్వారా కొనుగోలు చేస్తుంటారు.

                                     

About Author