PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చివ‌రి ద‌శ‌లో ఝున్ ఝున్ వాలా ఇచ్చిన స‌ల‌హా ఇదే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఆనంద్ మహీంద్ ఆరోగ్యమే మహాభాగ్యం అని పేర్కొన్నారు. ఇది దివంగత ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన అడ్వైస్ అని ఆనంద్ మహీంద్రా చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ విస్తృతంగా షేర్ అవుతోందని.. తన జీవితం చివరి దశలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అత్యంత విలువైన అడ్వైస్‌ను అందించారని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ఇది బిలియన్ల విలువైన సలహా అని.. దీనికి మీ సమయాన్ని పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని ఆనంద్ మహీంద్రా తెలిపారు.

                                                    

About Author